Saturday, October 5, 2024

Suicide – ఆ విద్యార్థికి ఏం కష్టం వచ్చిందో

కర్నూలు – హాస్టల్ భవనంపై నుంచి దూకి 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారంరాత్రి కర్నూలు జిల్లా కోడుమూరులో చోటు చేసుకుంది. కోడుమూరు మండలం , ఆమడగుంట్ల బీసీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న వీరేశ్ ఆచారి ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

హాస్టల్లో ఉండటం ఇష్టంలేక రాత్రి హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వీరేశ్ ఆచారి పీ. కోటకొండ గ్రామానికి చెందిన బ్రహ్మయ్య ఆచారి, రాధమ్మల కుమారుడి గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement