Thursday, October 3, 2024

Sensex: స్టాక్ మార్కెట్లు ఢమాల్.. రూ.11లక్షల కోట్ల సంపద ఆవిరి..

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,769 పాయింట్లు నష్టపోయి 82,497 వద్ద ముగిసింది. నిఫ్టీ 547 పాయింట్లు కోల్పోయి 25,250 వద్ద ముగిసింది. ఈ ఒక్క రోజులోనే మదుపర్లు దాదాపు రూ.11 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.

ఇవాళ ప్రారంభమైన సందర్భంలోనూ స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.. అలాగే ముగింపులోనే భారీ నష్టాలతో ముగిశాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement