Sunday, September 22, 2024

Breaking: హత్రాస్ లో తొక్కిసలాట… 27 మంది మృతి

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో తొక్కిసలాట జరగడంతో 27మంది మృతిచెందారు. మరో 100మందికి పైగా గాయాలయ్యాయి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో 27మంది చనిపోయారు. వంద మందికి పైగా గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement