Sunday, September 15, 2024

Shirdi | సాయి స‌న్న‌ధిలోశివానంద బాబా..

షిరిడి ప్రభ న్యూస్ : పద్మశ్రీ శివానంద బాబా…. మధ్యాహ్న హారతిలో పాల్గొని శ్రీ సాయిబాబా సన్నిధిలో దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం సాయిబాబా సంస్థాన్ తరపున చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిల్కర్ ఆయనకు సన్మానం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తుకారాం హులావ్లే పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement