Sunday, October 6, 2024

HARYANA: స్కూల్ బస్సు బోల్తా.. 40 మంది విద్యార్థులకు గాయాలు

స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు ఆకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ ప్రమాదం హర్యానా లోని పంచకులలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

అదే సమయంలో ఓ మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. గాయపడిన వారందరినీ పింజోర్ ఆసుపత్రి, పంచకుల సెక్టార్ 6 సివిల్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వారంతా చికిత్స పొందుతున్నారు. అయితే మహిళ పరిస్థితి విషమంగా ఉన్నందున, ఆమెను చండీగఢ్ పీజీఐకి రిఫర్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement