Tuesday, September 17, 2024

Sharidi | చెన్నై నుంచి కాలిన‌డ‌క‌న షిరిడీకి…

ప్రభ న్యూస్, షిరిడి : చెన్నై నుంచి 40 మంది సాయిబాబా భక్తులు కాలినడకన షిరిడీకి వచ్చారు. కాగా, సాయిబాబా దర్శనానంతరం 40 మంది సాయిబాబా భక్తులతో కూడిన పల్లకీకి సంస్థాన్ తరపున చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిల్కర్ స్వాగతం పలికారు. సాయిబాబా సంస్థాన్ తరపున తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement