ఐపీఎల్ 2024 భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ – కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. కాగా, రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ గౌహతిలోని బర్సపరా స్టేడియంలో ప్రారంభం కావాల్సి ఉండగా… ఈ మ్యాచ్ వాతావరణం అనుకూలించకపోవడంతో 7 గంటలకు టాస్ వేయాల్సి ఆలస్యమైంది. ప్రస్తుతం వర్షం కురుస్తుండటంతో స్టేడియం సిబ్బంది పిచ్ను కవర్లతో కప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement