Saturday, October 5, 2024

RIP – నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం

హైదరాబాద్ – ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న కార్దియాక్ అరెస్ట్ కావడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్కు ఒక కూతురు, కొడుకు ఉన్నారు.నిన్న గుండెపోటు రావడంతో గాయత్రిని ఆసుపత్రికితరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement