Thursday, September 19, 2024

Tributes – కాళోజీకి రేవంత్ నివాళి…

హైదరాబాద్ – ప్రజా కవి, పద్మ విభూషణ్ స్వర్గీయ కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, తెలంగాణ భాష, సాహిత్యానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. నిన్న ప్రశ్నించే గొంతుకగా… నేడు ప్రజా పాలకుడిగా.. తనకు స్ఫూర్తి కాళోజీ అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement