Saturday, September 21, 2024

జీ20 సదస్సులో రామ్ చరణ్ నాటు నాటు సాంగ్ స్టెప్పులు .. పాదం కదిపిన పలు దేశాల ప్రతినిధులు – వీడియోతో

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సదస్సులో భారతీయ సినీ పరిశ్రమ ప్రతినిధిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రామ్ చరణ్ కు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. రామ్ చరణ్ కు కశ్మీరీ తలపాగా చుట్టారు. ఇక ఈ వేదికపై రామ్ చరణ్ తన సూపర్ డూపర్ హిట్ సాంగ్, ఆస్కార్ అందుకున్న నాటు నాటు పాటకు స్టెప్పులేయడం విశేషం. ఈ సదస్సుకు హాజరైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి రామ్ చరణ్ కు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement