Friday, September 13, 2024

Mumbai | అనంత్ – రాధిక శుభ్ ఆశీర్వాద్ వేడుకకు ప్రధాని మోడీ

అనంత్ అంబానీ-రాదికా మర్చంట్ ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అక్కడ ఆయనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖేష్ అంబానీ తనతో పాటు ప్రధాని మోదీని ‘శుభ్ ఆశీర్వాద్’ కార్యక్రమం ప్రధాన వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఈ వేదికపైకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ… వివాహ బంధంతో ఒక్కటైన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ దంపతులను ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement