Tuesday, October 22, 2024

Paris Olympics | ముంద‌జ‌లో ల‌క్ష్య సేన్..

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భాగంగా నేడు జ‌రిగిన బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో భారత స్టార్‌ ప్లేయర్‌ లక్ష్య సేన్‌ విజయం సాధించాడు. గ్రూప్ ఎల్ లో ఉన్న లక్ష్య సేన్ రెండో రౌండ్ మ్యాచ్ లో బెల్జియంకు చెందిన జూలియన్ కరాగీతో జరిగిన మ్యాచ్ లో వరుస సెట్లలో విజయం సాధించాడు. అతను 21-19, 21-14 పాయింట్లతో కరాగీ ని ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. కాగా, లక్ష్య సేన్ తన తదుపరి 31న జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో ఇండోనేషియన్ ఆటగాడు జోనాటన్ క్రిస్టీ తో తలపడనున్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement