Thursday, September 5, 2024

Paris Olympics | టేబుల్ టెన్నిస్ తొలి రౌండ్ లో భార‌త్ విజ‌యం

పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఈరోజు జరిగిన టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత స్టార్ ప్లేయర్ హర్మీత్ దేశాయ్ విజయం సాధించాడు. జోర్డాన్‌కు చెందిన జైద్ అబోయమన్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా నాలుగు సెట్లలో 4-0 విజయం సాధించాడు. అతను 11-7, 11-9, 11-5, 11-5, 4-0 తేడాతో జైద్ అబో యమన్‌ను ఓడించి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించాడు. కాగా, హర్మీత్ దేశాయ్ తన తదుపరి మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు ఫెలిక్స్ లెబ్రూన్‌తో తలపడనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement