Saturday, September 21, 2024

Paris Olympics | రోడ్ సైక్లింగ్‌లో బెల్జియంకు స్వర్ణం..

పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఈరోజు జరిగిన పురుషుల రోడ్ సైక్లింగ్ పోటీల్లో బెల్జియం సైక్లిస్ట్ రెమ్‌కో ఎవెనెపోయెల్ విజేతగా నిలిచాడు. అతను 32 కి.మీ వ్యక్తిగత టైమ్ ట్రయల్‌ను 36.12 సెకన్లతో ముగించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

కాగా, అతనితో పాటు బెల్జియంకు చెందిన మరో సైక్లిస్ట్ వౌట్ వాన్ ఎర్ట్ 36:37 సెక‌న్ల‌తో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక‌ ఇటలీకి చెందిన ఫిలిప్పో గన్నా 36:27 సెక‌న్ల‌తో రజతం సాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement