Thursday, September 19, 2024

Legends Trophy Finals | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్….

భారత్- పాకిస్తాన్ మరోసారి టైటిల్ పోరులో తలపడబోతున్నాయి. బర్మింగ్‌హామ్‌ వేదికగా భారత్- పాకిస్థాన్ మధ్య వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.

తుది జట్లు :

ఇండియా ఛాంపియన్స్ : యువరాజ్ సింగ్ (సి), హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఉతప్ప (వికెట్), అంబటి రాయుడు, యూసుఫ్ పఠాన్, అనురీత్ సింగ్, వినయ్ కుమార్, రాహుల్ శుక్లా, పవన్ నేగి.

పాకిస్థాన్ ఛాంపియన్స్ : కమ్రాన్ అక్మల్ (వికెట్), షర్జీల్ ఖాన్, సోహైబ్ మక్సూద్, షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్ (సి), షాహిద్ అఫ్రిది, మిస్బా-ఉల్-హక్, అమీర్ యామిన్, సొహైల్ తన్వీర్, వహాబ్ రియాజ్, సొహైల్ ఖాన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement