భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్లో భారత జట్టు తడబడుతొంది. 254 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 41 ఓవర్లలో 170 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బ్యాట్స్మెన్లలో ఓపెనర్ ఓపెనర్ ఆదర్శ్ సింగ్ అత్యధికంగా 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మురుగన్ అభిషేక్ 42 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 171.
Advertisement
తాజా వార్తలు
Advertisement