Friday, September 27, 2024

Modi | పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విఢుదల

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం 17వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సదస్సులో రైతుల ఖాతాల్లోకి నిధుల జమ ప్రారంభించారు. ప్రధానిగా మూడోసారి మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ ఫస్ట్ సంతకం పీఎం కిసాన్ నిధులపై చేశారు. ఈ స్కీం ద్వారా మొత్తం 9 కోట్ల 26లక్షల మంది రైతుల ఖాతాల్లో 20వేల కోట్ల రూపాయలను జమ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement