Monday, September 16, 2024

Mega Star – కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి చెక్ ఇచ్చిన చిరంజీవి

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – వాయనాడ్ – కేరళలోని వాయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 400 మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు..మరోవైపు, బాధితులను రక్షించడం, పునరావాసం కోసం పలువురు ప్రముఖులు ఉదారంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురువారం నాడు కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కేరళ లోని వయనాడ్‌ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి మనకి తెలిసిందే. ఈ మేరకు చిరంజీవి గురువారం ప్రత్యేక విమానంలో కేరళకు వెళ్లారు. సీఎం పినరయి విజయన్‌ను కలిశారు. రూ.కోటి విరాళం చెక్‌ను సీఎంకు అందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement