Thursday, July 4, 2024

Liquor Scame – మూడు రోజుల సిబిఐ కస్టడీ కి కేజ్రీవాల్

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

కేజ్రీవాల్ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను తిరిగి జూన్ 29న రాత్రి 7 గంటలలోగా కోర్టు ఎదుట హాజరుపర్చాలని రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జి అమితాబ్ రావత్ ను ఆదేశించారు.అంతకుముందు వాదనలు వినిపించిన సీబీఐ తరఫు న్యాయవాది .. తమకు కేజ్రీవాల్ను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement