Sunday, September 8, 2024

Paris Olympics | తొలి రౌండ్ లో ల‌క్ష్య సేన్ విజ‌యం…

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భాగంగా నేడు జ‌రిగిన బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత స్టార్‌ ప్లేయర్‌ లక్ష్య సేన్‌ విజయం సాధించాడు. గ్రూప్ ఎల్ లో ఉన్న లక్ష్య సేన్… గ్వాటెమాలాకు చెందిన కెవిన్ కార్డన్ తో జరిగిన మ్యాచ్ లో వరుస సెట్లలో విజయం సాధించాడు. అతను 21-8, 22-20 పాయింట్లతో కెవిన్‌ను ఓడించి నెక్ప్ట్ రౌండ్‌లోకి ప్రవేశించాడు. కాగా, లక్ష్య సేన్ తన తదుపరి మ్యాచ్‌లో బెల్జియం ఆటగాడు జూలియన్ కరాగితో తలపడనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement