Saturday, September 21, 2024

Karnataka | శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం.. కర్ణాటక సర్కారు సంచలన నిర్ణయం

బెంగళూరు, ఆంధ్రప్రభ: తిరుమల లడ్డూ జంతువుల కొవ్వుతో తయారయిందన్న ప్రచారం కలకలం రేపింది. తాజాగా శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి నంది బ్రాండ్‌ నెయ్యిని మాత్రమే వినియోగించాలని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతను తరచూ పరిశీలన జరుపుతుమన్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement