Sunday, September 8, 2024

కిసాన్‌ ఏక్తా మోర్చా.. తెలంగాణాకు ధ‌న్య‌వాదాలు..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: కొత్త సాగు చట్టాలపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన 700 మంది రైతుల జాబితాను టీఆర్‌ఎస్‌ పార్టీకి అందజేస్తామని కిసాన్‌ ఏక్తా మోర్చా తెలిపింది. ప్రధాని మోడీ ఆ రైతుల త్యాగాన్ని ధ్రువీకరించలేదని పేర్కొంది. ఈ మేరకు కిసాన్‌ ఏక్తా మోర్చా ఆదివారం ట్వీట్‌ చేసింది. మృతి చెందిన ప్రతి రైతుకు రూ.3 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెెలిపింది..

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement