Tuesday, September 17, 2024

TG | ప్రజలకు చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని గణనాధున్ని ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో వినాయకున్ని ప్రార్థించి దేవ దేవుని అనుగ్రహం పొందాలని కేసీఆర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement