బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు (శుక్రవారం) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్కు సంబంధించిన ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బెయిల్ కోసం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సోమవారం (ఆగస్టు 12) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement