Friday, October 18, 2024

TG| రాజేంద్ర ప్రసాద్ కు జోగినపల్లి పరామర్శ

సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించారు రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు. దీంతో కూకట్‌పల్లి ఇందు విల్లాస్ లోని వారి నివాసానికి వెళ్లారు సంతోష్ కుమార్. గాయత్రి చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement