Tuesday, October 29, 2024

జేఈఈ 2025-26 షెడ్యూల్ విడుద‌ల !

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ 2025-26 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్స్ పరీక్షల తొలి షెష‌న్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు (అక్టోబర్ 28) నుంచి నవంబర్ 22 రాత్రి 11:50 గంటల వరకు వరకు కొనసాగుతుంది. పరీక్ష 2025 జనవరి 22 నుండి 31 జనవరి 2025 వరకు జ‌ర‌గ‌నుండగా… ఫలితాలు ఫిబ్రవరి 12న వెలువడతాయి. కాగా, రెండో సెషన్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది.

అధికారిక నోటిఫికేషన్ను jeemain.nta.nic.in లేదా nta.ac.inలో చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement