Saturday, October 19, 2024

Hockey | సెమీస్‌లో పోరాడి ఓడిన హర్మన్‌ప్రీత్ సేన…

పారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు (మంగళవారం) జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు ఓటమి పాలైంది. సెమీస్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ జర్మనీని ఢీకొన్న భారత జట్టు అనూహ్య రీతిలో పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన ఈ ఉత్కంఠ పోరులో ఆఖరి వరకు పోరాడన హర్మన్‌ప్రీత్ సేన 2-3 తేడాతో ఓడిపోయింది.

దీంతో ఆగస్టు 8న (గురువారం) జరిగే కాంస్య పతక పోరులో భారత జట్టు స్పెయిన్‌తో తలపడనుంది. ఆగస్టు 8న జరగనున్న స్వర్ణ పతక పోరులో… నెదర్లాండ్స్ – జర్మనీ జట్లు తలపడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement