Sunday, September 8, 2024

IND vs SL | చెలరేగిన బ్యాటర్స్… శ్రీలంక ముందు భారీ టార్గెట్

భారత్-శ్రీలంక మధ్య నేటి నుంచి ప్రారంభమైన టీ20 పోరులో భారత్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు బాదింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (40), శుభ్‌మన్ గిల్ (34) అదిరే ఆరంభం అందించారు.

వీరిద్దరూ బౌండరీలతో చెలరేగి తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్య (58) హాఫ్ సెంచరీతో విజృంభించాడు. అతనికి తోడు రిషబ్ పంత్ 49 పరుగులతో చెలరేగిపోయాడు. దీంతో టీమిండియా శ్రీలంక ముందు 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement