‘‘విద్వేషం అనేది యువతను ప్రోత్సహించదు. కోపంతో ఉన్న వారు యువత ఆశయాలను అర్థం చేసుకోలేరు. అందుకే నేటి యువతకు సరైన మార్గనిర్ధేశం, ప్రోత్సాహం లేక వారి కలలు నెరవేరడం లేదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఇవ్వాల (ఆదివారం) కేరళలో భారత్ జోడో పాదయాత్రలో ఒక యంగ్ బోయ్ని కలుసుకున్నారు రాహుల్. ఆ బాలుడు స్వయంగా రూపొందించిన డ్రోన్ని పరిశీలించారు. బాలుడి కృషి, అంకితభావం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement