Sunday, September 8, 2024

BREAKING : మిజోరంలో గ్రానైట్​ కూలి… పది మంది మృతి

మిజోరంలో గ్రానైట్​ కూలి పది మృతి చెందారు. ఈఘటన ఐజ్వాల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈప్రమాదంలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.

- Advertisement -

పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement