Sunday, September 15, 2024

Yadadri : లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్

త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి యాదగిరిగుట్టలో ప‌ర్య‌టిస్తున్నారు. యాద‌గిరిగుట్ట‌లోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ‌ ఉదయం కుటుంబ సమేతంగా యాదాద్రికి చేరుకున్న ఇంద్రసేనారెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వారిని వేదపండితులు ఆశీర్వదించగా, ఆలయ ఈవో గీతా.. తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement