Sunday, September 8, 2024

TG | సప్తముఖ మహాశక్తిగా ఖైరతాబాద్ గణపయ్య

ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి విగ్రహ నమూనా విడుదలైంది. ఈసారి ఖైరతాబాద్ గణేశుడు ‘సప్తముఖ మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ శుక్రవారం సాయంత్రం ఆది దేవుడి చిత్రపట నమూనాను విడుదల చేసింది.

ఇక‌ ఈ ఏడాది 70 అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేస్తున్న‌ట్టు తెలిపింది. ఖైరతాబాద్ గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement