Thursday, September 12, 2024

TG | ‘కళ్యాణ లక్ష్మి’కి నిధులు విడుదల..

తెలంగాణ మహిళలకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ శుభవార్త చెప్పింది. కొంతకాలంగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు తీపి కబురు వినిపించింది. రాష్ట్రంలో ‘కల్యాణలక్ష్మి పథకం’ కోసం రూ.1225.43 కోట్ల నిధులు విడుదల చేసింది. 2024-25 బడ్జెట్‌లో కల్యాణలక్ష్మి పథకానికి రూ.2175 కోట్లు కేటాయించారు. మొదటి దశలో రూ.1225.43 కోట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. అయితే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు ఇటీవల దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కూడా నిధులు విడుదలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement