Thursday, September 19, 2024

HYD | కేబుల్‌ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌ కేబుల్‌ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న ఓ బైక్‌ డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు వంతెన పైనుంచి కిందపడి అక్కడకక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement