Thursday, September 12, 2024

Earthquake – శ్రీకాకుళం జిల్లాలో భూకంపం

శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకుంది. దీంతో పరుగులు తీశారు జనాలు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో ఉదయం 3:40 స్వల్ప భూమి కంపించింది..

దీంతో జనాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని సమాచారం. ఇక మరోసారి ఉదయం 4:03 సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయట. దీంతో జనాలు అంతా ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. కాగా, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు. దీంతో ఊపిరి పిల్చుకున్నారు ప్రజలు. ఇక శ్రీకాకుళం జిల్లాలో భూకంపంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement