Tuesday, September 17, 2024

WPL | గుజరాత్ ముందు ఈజీ టార్గెట్..

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా ఇవ్వాల జ‌ర‌గుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ – గుజరాత్ జెయింట్స్ మహిళల జట్లు తలపడనున్నాయి. కాగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు బాదింది. దీంతో గుజరాత్ 164 పరుగుల భారీ టార్గెట్‌తో చేజింగ్‌కు రానుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఒక్య మ్యాచ్ కూడా గెలవని గుజరాత్ ఈ టార్గెట్‌ను చేధింది తమ ఖాతా తెరుస్తుందా లేదా చూదాలి.

ఢిల్లీ సారథి మెగ్‌లానింగ్‌ (55) అర్థసెంచరీతో మెరవగా అలీస్‌ క్యాప్సీ (27) దూకుడుగా ఆడింది. గుజరాత్‌ బౌలర్లలో మేఘనా సింగ్‌ మూడు (4) వికెట్లు పడగొట్టింది. ఇక‌ ఆష్లీగ్ గార్డనర్ 2 వికెట్లు తీయ‌గా.. తనూజా కన్వర్, మన్నత్ కశ్యప్ చ‌రో వికెట్ ప‌డ‌కొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement