Sunday, October 6, 2024

Punjab | హోషియార్‌పూర్‌లో భూకంపం..

పంజాబ్‌లోని హోషియాపూర్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 2.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సెంటర్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. స్వల్ప భూకంపం కారణంగా ఎలాంటి ప్రమాదం జరిగినట్లు సమాచారం లేదని అధికారిక వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement