Friday, October 4, 2024

వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

చిట్యాల ప్రభన్యూస్: చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది అటెన్డెన్స్ దిజిష్ట‌ర్ ను పరిశీలించారు, వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించి రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. హాస్పిటల్ లో నిరంతరం గైనకాలజిస్ట్ ఉండేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డాక్టర్ సంతోష్, సిబ్బందిని హాస్పటల్ లో నెలకొన్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement