Friday, September 20, 2024

Fraud | బోర్డు తిప్పేసిన కంపెనీ.. రూ.700కోట్ల టోక‌రా !

హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగు చూసింది. పెట్టుబడుల పేరుతో డీకేజెడ్ (DKZ) టెక్నాలజీస్ కంపెనీ కోట్లాది రూపాయలు కాజేసి బోర్డు తిప్పేసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ… ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించి రూ. 700 కోట్లు దండుకొని చేతులెత్తేసింది..

అయితే హైదరాబాద్ వ్యాప్తంగా 18 వేల మంది బాధితులు ఈ కంపెనీ వలలో చిక్కుకోగా… మూడు రాష్ట్రాల్లో మొత్తం 55 వేల మందికి పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం. దీంతో వందలాది మంది బాధితులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. తమ బాధను తెలియజేసేందుకు మీడియా ముందుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement