Sunday, September 15, 2024

Archery Olympics | పతకానికి అడుగు దూరంలో ధీరజ్ – అంకిత !

పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు తమ సత్తా చాటారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో బొమ్మదేవర ధీరజ్ – అంకిత భకత్‌తో కలిసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ రోజు (శుక్రవారం) జరిగిన క్వార్టర్స్‌లో మన జోడీ 5-3తో స్పెయిన్‌ జోడీ ఇలియా-గంజెలిస్‌పై గెలిచింది. కాగా, ఈరోజు సాయంత్రం 7 గంటలకు సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండగా… సెమీస్‌లో ధీరజ్- అంకిత జోడీ దక్షిణ కొరియా జోడీతో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement