Monday, September 23, 2024

Delhi | కేంద్రంలో పురంధేశ్వరికి కీలక పదవి..

ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి కేంద్రం కీలక ప‌ద‌వి అప్పగించింది. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించింది. పురందేశ్వరి ఈ పదవిలో 2026 వరకు కొనసాగనున్నారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement