Sunday, September 8, 2024

Delhi – ప్ర‌ధాని ప‌ద‌వికి మోదీ రాజీనామా… కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుకు వీలుగా రిజైన్

ప్ర‌ధాని మోదీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను బుధ‌వారం మ‌ధ్యాహ్నం రాష్ట్ర‌ప‌తి ముర్ముకు స్వ‌యంగా అంద‌జేశారు. వెంట‌నే అమోదించిన రాష్ట్ర‌ప‌తి కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు అయ్యే దాకా ఆప‌ధ‌ర్మ ప్ర‌ధానిగా ఉండాల‌ని ఆదేశించారు. కాగా, ఎన్డీఏ కూట‌మి ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మ‌రోసారి కేంద్రంలో ప‌గ్గాలు చేప‌ట్ట‌నుంది. ఇక.. ఎన్టీఏ కూట‌మి రేపు త‌మ నేత‌ను ఎన్నుకోవ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement