Tuesday, October 22, 2024

TG | ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ..

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. వనస్థలిపురం సూపరింటెండెంట్ కార్యాలయంలో డివిజనల్ ఇంజనీర్ టి.రామ్మోహన్ నాయుడు (గురువారం) లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు, రెండు విద్యుత్ లైన్లను ఒకచోట నుంచి మరోచోటికి మార్చేందుకు డీఈ రామ్మోహన్ నాయుడు రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement