Saturday, September 28, 2024

కాంగ్రెస్ నేత సీనియ‌ర్ నేత, మాజీ సిఎం సిద్ధరామయ్య విజ‌యం

కాంగ్రెస్ నేత సీనియ‌ర్ నేత‌,మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధరామయ్య గెలుపొందారు. వ‌రుణ స్థానం నుంచి పోటీ చేసిన ఆయ‌న త‌న స‌మీప బిజెపి అభ్య‌ర్ధిపై సుమారు 11 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.. ఇక ఎఐసిసి అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖార్గే కుమారుడు ప్రియాంక్ ఖ‌ర్గే గెలుపొందారు.. చిత్తాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసిన‌ ప్రియాంక్ ఖర్గే త‌న స‌మీప బిజెపి అభ్య‌ర్ధిపై 16 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement