Tuesday, October 22, 2024

Breaking : కుప్ప‌కూలిన భవనం… ముగ్గురు మృతి

నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో ముగ్గురు మృతిచెందగా, మరో 13 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్న ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెస్క్యూ సిబ్బంది నలుగురిని కాపాడారు. ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement