Friday, September 20, 2024

Delhi: కుప్పకూలిన భవనం..

దేశ రాజధాని ఢిల్లీలో ఓ భారీ భవనం కుప్పకూలింది. కరోల్‌ బాగ్‌ ప్రాంతంలోని ఓ భవనం బుధవారం ఉదయం కుప్పకూలిన ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఐదు ఫైర్‌ ఇంజన్లతో వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఢిల్లీ ఫైర్‌ సర్వీస్ అధికారులు, పోలీసులు, ఇతర శాఖల అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారన్న వివరాలు తెలియాల్సివుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement