Saturday, September 21, 2024

Code- కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై 48 గంట‌ల పాటు ఈసీ నిషేధం

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై 48 గంట‌ల పాటు ఈసీ నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంట‌ల నుంచి 48 గంట‌ల పాటు కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం విధించిన‌ట్లు ఈసీ వెల్ల‌డించింది. కాంగ్రెస్ నేత‌ల ఫిర్యాదు మేర‌కు కేసీఆర్‌పై ఈసీ చ‌ర్య‌లు తీసుకుంది. సిరిసిల్ల‌లో కాంగ్రెస్ నేత‌ల‌పై కేసీఆర్ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని కాంగ్రెస్ నేత నిరంజ‌న్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement