Tuesday, October 22, 2024

TG | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని పరామర్శించారు. రెండు రోజుల కిందటే ఎమ్మెల్యే భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే భార్య‌ ఆత్మహత్యకు కారణాలు, అసలేం జరిగిందో మేడిపల్లి సత్యంను అడిగి వివరాలు తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement