Tuesday, October 1, 2024

CM Revanth | మానవాళికి మానవత్వం నేర్పిన మహనీయుడు గాంధీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అహింసనే ఆయుధంగా మలచిన సమరయోధుడు, మానవాళికి మానవత్వం నేర్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు. స్వాతంత్య్ర పోరాట దిక్సూచి, భరతజాతి మౌలిక స్ఫూర్తి అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవంగానూ పాటించే జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ ఆదర్శమూర్తికి రేవంత్‌ రెడ్డి ఘననివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement