Friday, October 18, 2024

HYD | జీహెచ్ఎంసీ మేయర్ పై కేసు !

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదైంది. గురువారం (అక్టోబర్ 10న) జరిగిన సద్దుల బతుకమ్మ వేడుక‌ల్లో శబ్ద కాలుష్యం నియమాలు ఉల్లంఘించార‌ని, పెద్ద ఎత్తున డీజే సౌండ్స్ పెట్టుకుని డ్యాన్సులు చేశార‌ని… బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. మేయర్ విజయలక్ష్మితో పాటు ఈవెంట్ నిర్వాహకుడు, డీజే సౌండ్స్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement